ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్​గా నీరబ్ కుమార్ ప్రసాద్​

భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్​గా నీరబ్ కుమార్ ప్రసాద్​కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో సీసీఎల్ఏ అదనపు బాధ్యతల నిర్వర్తించిన ఆయనకు...పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

By

Published : Oct 16, 2020, 8:53 PM IST

భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్​గా నీరబ్ కుమార్
భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్​గా నీరబ్ కుమార్

భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్​గా నీరబ్ కుమార్ ప్రసాద్​కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయనను అటవీ శాఖ, సీసీఎల్ఏ అదనపు బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోస్టింగ్ కోసం వేచిఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్​కు సీసీఎల్ఏగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details