ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్థోంది. తాజాగా కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్​గా అధికారులు నిర్ధరించారు.

By

Published : Jul 20, 2020, 11:30 AM IST

Published : Jul 20, 2020, 11:30 AM IST

kutbullapur mla vivekananda tested corona positive
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తన పంజా విసురుతూనే ఉంది. ప్రజా ప్రతినిధులు సైతం వైరస్ భారిన పడుతూనే ఉన్నారు. తాజాగా కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్​గా అధికారులు నిర్ధరించారు. ఎమ్మెల్యే సతీమణి, కుమారుడు, పనిమనిషికి వైరస్ సోకినట్లు మేడ్చల్ డిప్యూటీ డీఎంహెచ్​వో ఆనంద్ వెల్లడించారు.

ఇప్పటివరకు..

వివేకానందతో కలిపి రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తెరాసకు చెందిన ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, గణేష్ గుప్తా, నల్లమోతు భాస్కరరావు, వివేకానంద వైరస్ బారిన పడగా... భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా సోకింది.

ABOUT THE AUTHOR

...view details