తెదేపా నేత కొల్లు రవీంద్ర
'మీడియాపై కక్ష సాధింపు చర్యలు దారుణం' - ఏపీలో మీడియా ప్రతినిధులపై కేసులు వార్తలు
మీడియా ప్రతినిధులపై నిర్భయ చట్టం కింద కేసుల పెట్టడం దారుణమని తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శించారు.

Kollu Ravindra fire on YCP govt over cases book in media persions
ఇదీ చదవండి : 'తలకిందులుగా తపస్సు చేసినా మండలిని రద్దు చేయలేరు'