ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వారి పరిశోధనలు పేదరిక నిర్మూలనకు దోహదపడతాయి'

ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు సాధించిన అభిజిత్ బెనర్జీ, మైఖెల్ క్రైమర్, ఎస్తేర్ డుప్లొలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. నిజయతీగా ఒక మంచిపని చేసేందుకు స్ఫూర్తినిస్తాయని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

By

Published : Oct 15, 2019, 4:42 PM IST

నోబెల్ విజేతలకు చంద్రబాబు అభినందన

ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు సాధించిన అభిజిత్ బెనర్జీ, మైఖెల్ క్రైమర్, ఎస్తేర్ డుప్లొలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. అంకితభావంతో వీరు చేసిన పరిశోధనలు పేదరిక నిర్మూలనకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. నిజయతీగా ఒక మంచిపని చేసేందుకు స్ఫూర్తినిస్తాయని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

ఇవీ చదవండి..

నోబెల్ విజేతలకు చంద్రబాబు అభినందన

నెల్లూరులో చంద్రబాబు పర్యటన: నేడు ఆరు నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ

ABOUT THE AUTHOR

...view details