ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎస్​ నీలంసాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 30 వరకు ఆమె పదవిలో​ కొనసాగుతారని తెలిపింది.

By

Published : Jun 12, 2020, 6:12 PM IST

సీఎస్​ నీలంసాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగింపు
సీఎస్​ నీలంసాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగింపు

రాష్ట్ర సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులతో సీఎస్​ పదవీకాలం పొడిగించింది. సెప్టెంబరు 30 వరకు సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details