ఈ నెల 9న రాష్టానికి ప్రధాని నరేంద్ర మోదీ
ఈ నెల 9న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. జూన్ 9న సాయంత్రం 4 గంటలకు మోదీ తిరుపతి చేరుకోనున్నారు.
MODI
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఈ నెల 9న మోదీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు మోదీ తిరుపతి చేరుకోనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత మోదీ రాష్ట్రనికి రావడం ఇదే మొదటిసారి.