ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నీరు కలుషితం... 12 మందికి అస్వస్థత!

విజయనగరం జిల్లా బల్లుకోట గ్రామంలో 12 మంది చిన్నారులు కలుషిత నీరు తాగి ఆసుపత్రి పాలయ్యారు. పిల్లలను చూడటానికి ఐటీడీఎ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఐటీడీఏ పీవో అకస్మిక తనిఖీ

By

Published : Jul 2, 2019, 8:50 PM IST

ఐటీడీఏ పీవో అకస్మిక తనిఖీ

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గోటివాడ పంచాయతీ బల్లుకోట గ్రామానికి చెందిన ఏడాదిలోపు పిల్లలు వాంతులుతో ఆసుపత్రిలో చేరారు. కలుషిత నీరు కారణంగా 12 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూడటానికి పార్వతీపురం ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ వాసుదేవ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు.

ABOUT THE AUTHOR

...view details