ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల్లో రద్దీ

By

Published : Feb 24, 2019, 10:36 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి సుమారు 12 గంటలు పట్టే అవకాశముందని తితిదే తెలిపింది.

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టే అవకాశముంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న 80 వేల160 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు . శనివారం హుండీ ఆదాయం రూ.2.83 కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.

తిరుపతి దేవస్థానం

ABOUT THE AUTHOR

...view details