ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు కర్నూలు జిల్లా మల్లెంపల్లి గ్రామంలో ఘర్షణ పడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

By

Published : Jun 24, 2019, 8:39 AM IST

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ

కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లెంపల్లి గ్రామంలో ఒకే పార్టీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం గట్టు విషయంలో ఇరువురుకి తగాదా జరిగింది. ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరికి ఒకరు కట్టలతో విసురుకొని గ్రామంలో ఒక అలజడి సృష్టించారు. ఈ ఘర్షణ చూసి గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలోకి పోలీసులు చేరుకుని సమస్య పరిష్కరించారు. ఘటనపై కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details