సంగారెడ్డి పట్టణంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా జరిగాయి. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో గల సరస్వతీ దేవి ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సంగారెడ్డిలో వసంత పంచమి వేడుకలు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి ఆలయాల్లో వసంత పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
![సంగారెడ్డిలో వసంత పంచమి వేడుకలు VASANTHA_PANCHAMI celebrations in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5894150-thumbnail-3x2-vasanth.jpg?imwidth=3840)
సరస్వతి మాత పుట్టిన రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని.. చదువుల్లో ఉన్నతస్థాయికి వెళ్తారని తల్లిదండ్రులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
సంగారెడ్డి పట్టణంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా జరిగాయి. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో గల సరస్వతీ దేవి ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సరస్వతి మాత పుట్టిన రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని.. చదువుల్లో ఉన్నతస్థాయికి వెళ్తారని తల్లిదండ్రులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం