ETV Bharat / state

మేనమామపై అల్లుడు హత్యాయత్నం

పాత కక్షలతో మేనమామపై మేనల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

author img

By

Published : Aug 21, 2019, 9:05 AM IST

కుటుంబ సభ్యులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని సులెమాన్​నగర్​కు చెందిన​ నయీమ్​ అనే వ్యక్తిపై అతని మేనల్లుడు కత్తెరతో దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన నయీమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షలతోనే దాడికి యత్నించిన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మేనమామపై అల్లుడు అత్యాయత్నం

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని సులెమాన్​నగర్​కు చెందిన​ నయీమ్​ అనే వ్యక్తిపై అతని మేనల్లుడు కత్తెరతో దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన నయీమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాత కక్షలతోనే దాడికి యత్నించిన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మేనమామపై అల్లుడు అత్యాయత్నం

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

TG_HYD_10_21_RJNR ATTEMPT MURDER_AV_TS10020 M.Bhujangareddy. (Rajendranagar) 8008840002. note:feed from desk whatsapp. యాంకర్..... మేనమామపై కత్తెర తో ధాడిచేసిన మెనల్లుడు చావుభతుకులమద్య హస్పత్రిలో చికిత్స పోందుతుంన్న మేనమామ. రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధి సులెమాన్ నగర్ లో మేనమామపై మేనల్లుడు కత్తెరతో ధాడి. గాయపడ్డ వ్యక్తిని అస్పత్రికి తరలించిన బంధువులు. సులేమాన్ నగర్ కు చెందిన నయీమ్ పై పాత కక్షలు మనసులో పెట్టుకున మేనఅలుడు కత్తెరతో ధాడిచేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు... సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెపట్టారు. Note:- *విజువల్స్*

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.