వసంత పంచమిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాలు వైభవంగా జరిగాయి.
సరస్వతి శిశు మందిర్లో సామూహిక అక్షరాభ్యాసాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాలు ఘనంగా నిర్వహించారు.
![సరస్వతి శిశు మందిర్లో సామూహిక అక్షరాభ్యాసాలు aksharabhyasam-for-children-in-saraswati-sisu-mandir-at-bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5895644-thumbnail-3x2-akshaar.jpg?imwidth=3840)
పాఠశాల అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, భద్రాద్రి రామయ్య సన్నిధి విశ్రాంత ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు కలిసి చిన్నారులతో పలకలపై అక్షరాలు రాయించారు. అనంతరం సరస్వతి అమ్మవారి ఎదుట సామూహిక హోమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
వసంత పంచమిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాలు వైభవంగా జరిగాయి.
పాఠశాల అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, భద్రాద్రి రామయ్య సన్నిధి విశ్రాంత ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు కలిసి చిన్నారులతో పలకలపై అక్షరాలు రాయించారు. అనంతరం సరస్వతి అమ్మవారి ఎదుట సామూహిక హోమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి : మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం