ETV Bharat / bharat

'మతస్వేచ్ఛ పరిరక్షణకు మోదీ కట్టుబడి ఉన్నారు'

author img

By

Published : Feb 25, 2020, 6:04 PM IST

Updated : Mar 2, 2020, 1:21 PM IST

భారత్‌లో మతస్వేచ్ఛ పరిరక్షణకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ అన్నారు. ఈ విషయంపై మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు.

trump
ట్రంప్

ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈరోజు మాటామంతీలోనూ మోదీ దాని గురించి వివరించారని ట్రంప్‌ స్పష్టం చేశారు.

భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆ దేశ అంతర్గతమని ట్రంప్ తేల్చిచెప్పారు. సీఏఏ గురించి ప్రధాని మోదీతో చర్చించలేదన్నారు.

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈరోజు మాటామంతీలోనూ మోదీ దాని గురించి వివరించారని ట్రంప్‌ స్పష్టం చేశారు.

భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆ దేశ అంతర్గతమని ట్రంప్ తేల్చిచెప్పారు. సీఏఏ గురించి ప్రధాని మోదీతో చర్చించలేదన్నారు.

డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
Last Updated : Mar 2, 2020, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.