ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈరోజు మాటామంతీలోనూ మోదీ దాని గురించి వివరించారని ట్రంప్ స్పష్టం చేశారు.
'మతస్వేచ్ఛ పరిరక్షణకు మోదీ కట్టుబడి ఉన్నారు'
భారత్లో మతస్వేచ్ఛ పరిరక్షణకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ విషయంపై మోదీతో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు.
భారత్లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆ దేశ అంతర్గతమని ట్రంప్ తేల్చిచెప్పారు. సీఏఏ గురించి ప్రధాని మోదీతో చర్చించలేదన్నారు.
ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈరోజు మాటామంతీలోనూ మోదీ దాని గురించి వివరించారని ట్రంప్ స్పష్టం చేశారు.
భారత్లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఆ దేశ అంతర్గతమని ట్రంప్ తేల్చిచెప్పారు. సీఏఏ గురించి ప్రధాని మోదీతో చర్చించలేదన్నారు.