ETV Bharat / bharat

'ఆర్​సీఈపీ- రైతుల పాలిట విధ్వంస ఒప్పందం'

author img

By

Published : Nov 2, 2019, 7:21 PM IST

Updated : Nov 2, 2019, 8:53 PM IST

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) ఒప్పందంపై భారత్​ సంతకం చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆర్​సీఈపీ ఒప్పందం చేసుకుంటే అది దేశీయ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక మందగమన సమయంలో భారత విపణులు రైతులకు అండగా నిలవాలని సూచించారు ప్రియాంక.

ఆర్​సీఈపీ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం: ప్రియాంకగాంధీ

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) ఒప్పందంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. భారత్ ఒకవేళ ఆర్​సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే అది 'రైతుల పాలిట విధ్వంస ఒప్పందం' అవుతుందని అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ సమయంలో భారత విపణులు దేశీయ రైతులకు చేయగలిగినంత సాయం చేయాలి. భారత్​ ఆర్​సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే.. అది దేశ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు సన్నగిల్లుతాయి."
- ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

RCEP pact will prove to be 'farmers' destruction agreement
ఆర్​సీఈపీ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం

దిల్లీలో నిరసన

ఆర్​సీఈపీలో భారత్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ యూత్​ కాంగ్రెస్ సభ్యులు, కార్మికులు.. దిల్లీలోని కేంద్రమంత్రి గిరిరాజ్​ నివాసం ముందు నిరసన చేపట్టారు. పాడి పరిశ్రమను ఆర్​ఈసీపీలో చేర్చడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

స్వేచ్ఛావాణిజ్యం కోసం

10 సభ్యదేశాల ఆసియాన్ కూటమి సహా భారత్​, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. 2012 నవంబర్​లో కంబోడియా రాజధాని నామ్​పెన్​లో జరిగిన 21వ ఆసియాన్​ సదస్సులో దీనికి అంకురార్పణ జరిగింది.

భారత ప్రయోజనాల మేరకే..

మూడు రోజుల పాటు థాయిలాండ్​ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వార్షిక ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులతో పాటు 'ఆర్​సీఈపీ' సదస్సులోనూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారత వాణిజ్యానికి సంబంధించి వస్తువులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన అన్నీ మనకు కేటాయిస్తేనే.. కూటమిలో చేరే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. భారత్​ తూర్పు విదేశాంగ విధానానికి కీలకంగా ఉన్న ఆర్​సీఈపీ​పై ఆచితూచి వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 'మహా'పీఠం: శివసేనకు కాంగ్రెస్​ మద్దతుపై కొత్త చర్చ

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) ఒప్పందంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. భారత్ ఒకవేళ ఆర్​సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే అది 'రైతుల పాలిట విధ్వంస ఒప్పందం' అవుతుందని అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ సమయంలో భారత విపణులు దేశీయ రైతులకు చేయగలిగినంత సాయం చేయాలి. భారత్​ ఆర్​సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే.. అది దేశ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు సన్నగిల్లుతాయి."
- ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

RCEP pact will prove to be 'farmers' destruction agreement
ఆర్​సీఈపీ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం

దిల్లీలో నిరసన

ఆర్​సీఈపీలో భారత్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ యూత్​ కాంగ్రెస్ సభ్యులు, కార్మికులు.. దిల్లీలోని కేంద్రమంత్రి గిరిరాజ్​ నివాసం ముందు నిరసన చేపట్టారు. పాడి పరిశ్రమను ఆర్​ఈసీపీలో చేర్చడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

స్వేచ్ఛావాణిజ్యం కోసం

10 సభ్యదేశాల ఆసియాన్ కూటమి సహా భారత్​, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. 2012 నవంబర్​లో కంబోడియా రాజధాని నామ్​పెన్​లో జరిగిన 21వ ఆసియాన్​ సదస్సులో దీనికి అంకురార్పణ జరిగింది.

భారత ప్రయోజనాల మేరకే..

మూడు రోజుల పాటు థాయిలాండ్​ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వార్షిక ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులతో పాటు 'ఆర్​సీఈపీ' సదస్సులోనూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారత వాణిజ్యానికి సంబంధించి వస్తువులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన అన్నీ మనకు కేటాయిస్తేనే.. కూటమిలో చేరే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. భారత్​ తూర్పు విదేశాంగ విధానానికి కీలకంగా ఉన్న ఆర్​సీఈపీ​పై ఆచితూచి వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 'మహా'పీఠం: శివసేనకు కాంగ్రెస్​ మద్దతుపై కొత్త చర్చ

AP Video Delivery Log - 1200 GMT News
Saturday, 2 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1143: HKong Protest 3 AP Clients Only 4237895
Tears gas fills Hong Kong's night air
AP-APTN-1122: Iran US AP CLIENTS ONLY / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL 4237893
US embassy in Iran gets 40th anniversary murals
AP-APTN-1040: US Trump Beto Dog Comment AP Clients Only 4237891
Trump: Beto 'quit like a dog'
AP-APTN-1022: HKong Protest 2 AP Clients Only 4237889
Fresh clashes on the streets of Hong Kong
AP-APTN-1007: Israel Gaza Aftermath AP Clients Only 4237887
Aftermath following attacks in Israel and Gaza
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 2, 2019, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.