ఓ గ్రామ వాలంటీర్పై వైకాపా నాయకుడు దాడి చేశారు. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల పట్టణంలో జరిగింది. గ్రామ వాలంటీర్ గౌతమి జూలై 1వతేదీన పింఛను పంపిణీ చేస్తుండగా.. వైకాపా నాయకుడు రఘునాథరెడ్డి దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.
పులివెందులలో గ్రామ వాలంటీర్పై వైకాపా నాయకుడి దాడి
కడపజిల్లా పులివెందులలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్పై వైకాపా నాయకుడు దాడి చేశారు. పింఛను పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
![పులివెందులలో గ్రామ వాలంటీర్పై వైకాపా నాయకుడి దాడి ysrcp leader attack on volunteer in pulivendula](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7857721-1030-7857721-1593686194682.jpg?imwidth=3840)
ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. మైదుకూరు నియోజకవర్గంలో పెరుగుతున్న కరోనా కేసులు
ఓ గ్రామ వాలంటీర్పై వైకాపా నాయకుడు దాడి చేశారు. ఈ ఘటన కడప జిల్లా పులివెందుల పట్టణంలో జరిగింది. గ్రామ వాలంటీర్ గౌతమి జూలై 1వతేదీన పింఛను పంపిణీ చేస్తుండగా.. వైకాపా నాయకుడు రఘునాథరెడ్డి దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.
ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. మైదుకూరు నియోజకవర్గంలో పెరుగుతున్న కరోనా కేసులు