ETV Bharat / state

"జలశక్తి అభియాన్​"లో విద్యార్థుల పాత్ర కీలకం

జల సంరక్షణ పనులు చేపట్టకపోతే జీవకోటి మనుగడకు ముప్పు ఉందని జిల్లా శాస్త్ర సమాచార అధికారి తారక ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 9 జిల్లాలు భూగర్భ జలాలు అడుగంటినట్లు తెలిపారు. ఇందులో కడప జిల్లా ఉండటం దురదృష్టకరమన్నారు.

author img

By

Published : Aug 28, 2019, 9:18 PM IST

Updated : Aug 28, 2019, 11:48 PM IST

"జలశక్తి అభియాన్​లో " విద్యార్థుల పాత్ర చాలా ప్రాముఖ్యం

కడప జిల్లా బద్వేలులోని రాచపూడి నాగభూషణం పీజీ కళాశాలలో జలశక్తి అభియాన్​పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన జిల్లా శాస్త్ర సమాచార అధికారి తారక ప్రసాద్ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్​లా... జల శక్తి అభియాన్ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు అన్నారు. ఇందులో విద్యార్థుల పాత్ర ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ వాన నీటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. మొక్కలను విరివిగా నాటాలని తెలిపారు. నీటి పొదుపు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల బృందం జానపద గేయాలతో విద్యార్థులను అలరించారు. అంతకు ముందు పట్టణంలో ఎన్సీసీసీ విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు.

"జలశక్తి అభియాన్​లో " విద్యార్థుల పాత్ర చాలా ప్రాముఖ్యం

కడప జిల్లా బద్వేలులోని రాచపూడి నాగభూషణం పీజీ కళాశాలలో జలశక్తి అభియాన్​పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన జిల్లా శాస్త్ర సమాచార అధికారి తారక ప్రసాద్ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్​లా... జల శక్తి అభియాన్ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు అన్నారు. ఇందులో విద్యార్థుల పాత్ర ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ వాన నీటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. మొక్కలను విరివిగా నాటాలని తెలిపారు. నీటి పొదుపు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల బృందం జానపద గేయాలతో విద్యార్థులను అలరించారు. అంతకు ముందు పట్టణంలో ఎన్సీసీసీ విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు.

"జలశక్తి అభియాన్​లో " విద్యార్థుల పాత్ర చాలా ప్రాముఖ్యం

ఇవీ చదవండి

ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాలు..అద్దె గదులకు టెండర్లు

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి వారి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_27_28_VIGRAHAM_KULCHIVETHAPAI_NIRASANA_AP10121


Body:మూడు రోజుల కిందట తమిళనాడు రాష్ట్రం కర్నూరులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో బుధవారం సీపీఐ, సిపిఎం, మాదిగ దండోరా నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని మార్కెట్ కూడలి నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. విగ్రహాలు కూల్చిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విగ్రహానికి కూల్చివేసిన ప్రాంతంలో తిరిగి విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని కోరారు కార్యక్రమంలో సిపిఐ నాయకుడు శ్రీ రాములు సిపిఎం నాయకులు శివకుమార్ షరీప్ సుబ్బరాయుడు ఎమ్మార్పీఎస్ నాయకులు సంజీవ్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు .


Conclusion:Note: sir వీడియో ఫైల్ ను ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
Last Updated : Aug 28, 2019, 11:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.