ETV Bharat / state

ఐసోలేషన్ వార్డులో ఉదయం చనిపోతే.. రాత్రి మృతదేహం తరలించారు... - కడపజిల్లా కోవిడ్ ఐసోలేషన్ వార్డు తాజా వార్తలు

కరోనా బాధితులు, మృతులపట్ల అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కడపజిల్లా కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఓ వ్యక్తి ఉదయం చనిపోతే.. అతనిని సిబ్బంది బయటికి తీసుకెళ్లలేదు. కరోనా బాధితులు గొడవకు దిగడంతో... రాత్రి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

The body was evacuated at night if the person died in the morning on the isolation ward
కడపజిల్లా కోవిడ్ ఐసోలేషన్ వార్డు
author img

By

Published : Jul 24, 2020, 11:46 AM IST

కడపజిల్లా లో కరోనా రోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాల కోవిడ్ కేంద్రంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉదయం మరణించాడు. కానీ రాత్రి వరకూ ఆ మృతదేహాన్ని ఎవరు తీయక పోవడంతో మిగిలిన వారు ఆందోళనకు గురయ్యారు. కొందరు బాత్​రూం, వేరే బ్లాకులలో తలదాచుకున్నారు. రాత్రి బ్లాకులోకి వచ్చిన సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగగా.. కొంతసేపటికి వారు ఆ మృతదేహాని తీసుకెళ్లారు.

కడపజిల్లా లో కరోనా రోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారు. శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాల కోవిడ్ కేంద్రంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉదయం మరణించాడు. కానీ రాత్రి వరకూ ఆ మృతదేహాన్ని ఎవరు తీయక పోవడంతో మిగిలిన వారు ఆందోళనకు గురయ్యారు. కొందరు బాత్​రూం, వేరే బ్లాకులలో తలదాచుకున్నారు. రాత్రి బ్లాకులోకి వచ్చిన సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగగా.. కొంతసేపటికి వారు ఆ మృతదేహాని తీసుకెళ్లారు.

ఇదీ చూడండి. ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే ప్రాణాలు పోయాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.