ETV Bharat / state

కడప : ఆర్టీసీ బస్సు, లారీ ఢీ...పది మందికి గాయాలు - kadapa-district

ఆర్టీసీ బస్సు ఢీ
ఆర్టీసీ బస్సు ఢీ
author img

By

Published : Jan 22, 2022, 12:40 PM IST

Updated : Jan 22, 2022, 2:55 PM IST

12:36 January 22

లారీ ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలు

కడప జిల్లా రాయచోటి-వేంపల్లి ప్రధాన మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చక్రాయపేట మండలంలోని పాయలోపల్లి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

12:36 January 22

లారీ ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలు

కడప జిల్లా రాయచోటి-వేంపల్లి ప్రధాన మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చక్రాయపేట మండలంలోని పాయలోపల్లి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

Last Updated : Jan 22, 2022, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.