ETV Bharat / state

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అంశంపై సీఈతో చర్చ - tdp leaders met CE ABOUT RTPP

కడపజిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పరిస్థితులపై తెదేపా నాయకులు ప్లాంట్​ సీఈ సుబ్రమణ్యంను కలిశారు. వైకాపా ప్రభుత్వం ప్లాంట్​ను కేంద్రానికి అప్పగించాలని చూస్తోందని... నిబంధనలను అతిక్రమించి ఉద్యోగుల బదిలీలు చేస్తోందని ఆరోపించారు. వీటన్నింటిపై సీఈ దృష్టిసారించాలని నాయకులు కోరారు.

tdp leaders conduct meeting about RTPP in kadapa with ce
tdp leaders conduct meeting about RTPP in kadapa with ce
author img

By

Published : Jul 14, 2020, 8:47 AM IST

కడపజిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్​ను పరిశీలించి తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీపీపీ ప్రస్తుత పరిస్థితుల పై సీఈ సుబ్రమణ్యంతో తెదేపా నాయకులు చర్చించారు.

ప్రస్తుత జగన్ సర్కార్ ఆర్టీపీపీని నిర్వీర్యం చేస్తోందని, కేంద్రానికి అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలను ఆపాలని సీఈ సుబ్రమణ్యంను కోరారు.

211 కోట్లు విలువ చేసే 4.68 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వృథాగా నిల్వచేశారని విమర్శించారు. ఉద్యోగులను బదిలీ చేయటం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఈని కోరారు.

ఇదీ చూడండి

కరోనాపై యుద్ధంలో కలిసి పోరాడదాం..

కడపజిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్​ను పరిశీలించి తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీపీపీ ప్రస్తుత పరిస్థితుల పై సీఈ సుబ్రమణ్యంతో తెదేపా నాయకులు చర్చించారు.

ప్రస్తుత జగన్ సర్కార్ ఆర్టీపీపీని నిర్వీర్యం చేస్తోందని, కేంద్రానికి అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలను ఆపాలని సీఈ సుబ్రమణ్యంను కోరారు.

211 కోట్లు విలువ చేసే 4.68 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వృథాగా నిల్వచేశారని విమర్శించారు. ఉద్యోగులను బదిలీ చేయటం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఈని కోరారు.

ఇదీ చూడండి

కరోనాపై యుద్ధంలో కలిసి పోరాడదాం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.