ETV Bharat / state

'తుమ్మలపల్లి గ్రామపంచాయతీలో రీ పోలింగ్ జరిపించాలి' - Local body elections in thummalapalli badvel

కడప జిల్లా బి. కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామపంచాయతీలో రీ పోలింగ్ జరపాలని తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి ఎన్నికల కమిషన్​కు​ విజ్ఞప్తి చేశారు. కౌటింగ్ ప్రక్రియలో మోసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి
author img

By

Published : Feb 10, 2021, 5:08 PM IST

కడప జిల్లా బి. కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో రీ పోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​కు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామ పంచాయతీలో కౌటింగ్ ప్రక్రియలో మోసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

కౌటింగ్​ అనంతరం ఆర్ఓ మొదట మధు రెడ్డి.. ఐదు ఓట్లతో గెలిచారని చెప్పారన్నారు. మరోసటి రోజు రామసుబ్బారెడ్డి 2 ఓట్లతో గెలిచారని చెప్పటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

కడప జిల్లా బి. కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో రీ పోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​కు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామ పంచాయతీలో కౌటింగ్ ప్రక్రియలో మోసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

కౌటింగ్​ అనంతరం ఆర్ఓ మొదట మధు రెడ్డి.. ఐదు ఓట్లతో గెలిచారని చెప్పారన్నారు. మరోసటి రోజు రామసుబ్బారెడ్డి 2 ఓట్లతో గెలిచారని చెప్పటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏఐసీటియూ, సీఐటియూల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.