ETV Bharat / state

వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీలు - మామిళ్లపల్లె పేలుడు ఘటనలో వైఎస్ ప్రతాప్ రెడ్డి అరెస్టు న్యూస్

కడప జిల్లా పులివెందులలోని వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేశారు. పేలుడు పదార్థాల నిల్వ, విక్రయంపై ఆరా తీశారు.

వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీలు
వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీలు
author img

By

Published : May 15, 2021, 7:03 PM IST

వైఎస్​ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు.. సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాల నిల్వ, విక్రయంపై పోలీసులు ఆరా తీశారు. కడప జిల్లా మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న పేలుడులో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గని లీజుదారు, జిలెటిన్ స్టిక్స్ సరఫరాదారు ఇప్పటికే అరెస్టు అయ్యారు. క్వారీలో పేలుడు కేసులో ఈ నెల 11న ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు.

వైఎస్​ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేసిన పోలీసులు.. సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాల నిల్వ, విక్రయంపై పోలీసులు ఆరా తీశారు. కడప జిల్లా మామిళ్లపల్లి క్వారీలో ఈ నెల 8న పేలుడులో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గని లీజుదారు, జిలెటిన్ స్టిక్స్ సరఫరాదారు ఇప్పటికే అరెస్టు అయ్యారు. క్వారీలో పేలుడు కేసులో ఈ నెల 11న ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు.

ఇదీ చదవండి: కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు.. హైకోర్టు సూచన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.