ETV Bharat / state

గేట్లు ఎత్తిన మైలవరం జలాశయం...కోతకు గురైన రహదారి - కడప జిల్లాలో మైలవరం జలాశయం

కడప జిల్లాలో మైలవరం జలాశయం గేట్లు ఎత్తేయడంతో ప్రొద్దుటూరు సమీపంలోని రహదారి కోతకు గురైంది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి మధుసూధన్ అందిస్తారు.

కోతకు గురయిన కడప ప్రొద్దుటూరు రహదారి
author img

By

Published : Sep 27, 2019, 1:37 PM IST

.

గేట్లు ఎత్తిన మైలవరం జలాశయం...కోతకు గురైన రహదారి

.

గేట్లు ఎత్తిన మైలవరం జలాశయం...కోతకు గురైన రహదారి
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్. 93944 50286
AP_TPG_11_27_FELLDOWN_FROM_BUILDING_AV_AP10092
( ) పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బ్యాంక్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి జారి పడిన కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. భవనం కిందనున్న ఇనుప చువ్వలు శరీరంలోకి గుచ్చుకుని పోయాయి.


Body:బ్యాంక్ కాలనీ లో భవన నిర్మాణ పనులకు పట్టణానికి చెందిన నారాయణ కూలి గా వెళ్ళాడు. పనిలో భాగంగా పై అంతస్తులో పరంజా పై నిల్చుని పనిచేస్తుండగా జారిపడ్డాడు. కిందనున్న ఇనుప చువ్వల పై పడిపోయాడు. ఒక చువ్వ గుండె పైభాగం నుంచి పుచ్చుకొని కింద వరకు దిగిపోయింది.


Conclusion:బాధితుని చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం అక్కడి నుంచి ఏలూరులోని ఆశ్రమ హాస్పటల్ కు తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.