ETV Bharat / state

'రాయలసీమకు మంచి రోజులు రాబోతున్నాయి'

author img

By

Published : Jan 7, 2020, 6:55 PM IST

రాబోయే రోజుల్లో రాయలసీమకు మంచి రోజులు రాబోతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం, కృష్ణా నది జలాలు సీమకు తరలించడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెదేపా నేతలు జీఎన్​రావు కమిటీపై స్థాయి మరిచి మాట్లాడడం తగదని అన్నారు.

mla gadikota srikanth reddy comments on rayalaseema and tdp
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

మూడు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన రాయలసీమను అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సమస్య పరిష్కారానికి జేఏసీ నాయకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు సహనం కోల్పోతున్నారని. జీఎన్​ రావు కమిటీపై స్థాయిని మరిచి మాట్లాడటం తగదన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

మూడు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన రాయలసీమను అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. సమస్య పరిష్కారానికి జేఏసీ నాయకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు సహనం కోల్పోతున్నారని. జీఎన్​ రావు కమిటీపై స్థాయిని మరిచి మాట్లాడటం తగదన్నారు.

ఇవీ చూడండి:

భార్యపై అనుమానంతో... కూతురిని ఇసుకలో పాతిపెట్టాడు

Intro:స్క్రిప్ట్ మూడు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి రెండు వేల కోట్లతో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరుగుతోందన్నారు రాయచోటిలో ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా పని చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు సున్నితమైన అంశంపై అవినీతి జరిగిందని సిబిఐ విచారణ కోరడం పట్ల తాను వ్యతిరేకించడం లేదన్నారు కళాశాల స్థలంపై జేఏసీ నాయకులు చేస్తున్న ఆందోళనను అర్థం చేసుకోగలరని దానిపై పుకార్లు సృష్టించి ప్రజల మధ్య తేడాలు వచ్చేలా చూడడం మంచిది కాదన్నారు ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు ఇవ్వడం జరిగిందని కళాశాల స్థలంలో ఎలాంటి ప్రైవేట్ కట్టడాలు ఏర్పాటు చేయడం జరగదన్నారు రాజకీయాల్లో స్థాయి పెంచడానికి లేనిపోని వైషమ్యాలు సృష్టించడం మంచిది కాదన్నారు ప్రభుత్వానికి చెందిన స్థలం ప్రభుత్వానికి ఉంటుందని వక్ఫ్ బోర్డు కూడా ప్రభుత్వ అంతర్భాగమే అన్నారు ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకో కపోతే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు సమస్య పరిష్కారానికి జేఏసీ నాయకులతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు ఎమ్మెల్యేని రాకుండా అడ్డుకుంటాం అంటూ ప్రకటన చేయడం మంచి పద్ధతి కాదన్నారు పట్టణంలో అన్ని కులాల మతాల వారు సామరస్యంతో జీవించేలా చూడాలని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ది తన లక్ష్యం కాదన్నారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సహనం కోల్పోతున్నారని జి ఎం రా కమిటీపై స్థాయిని మరిచి కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమ్మ ఒడి పథకాన్ని చారిత్రాత్మకంగా ఉండేలా అమలు చేస్తున్నారని రాబోయే రోజుల్లో రాయలసీమకు మంచి జరిగే అవకాశం ఉందన్నారు కర్నూలు హైకోర్టు రావడం కృష్ణా నది జలాలు సీమకు తరలించడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు


Body:బైట్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్


Conclusion:శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.