సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప ఆబ్కారీ డిపో వద్ద హమాలీలు ధర్నా చేపట్టారు. హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో హమాలీలకు అడ్వాన్స్గా ఇచ్చిన రూ. 5 వేలను ఆర్థిక సహాయంగా ప్రకటించాలని కోరారు. ఒక్కో పెట్టెకు ప్రస్తుతం ఇస్తున్న 5 రూపాయలను... 20 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి.