ETV Bharat / state

కడప జిల్లాలో భారీగా జిలెటిన్​ స్టిక్స్​ స్వాధీనం - jilletin sticks captured by kadapa district police

ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 275 జిలెటిన్​ స్టిక్స్​ను కడప జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు.

కడప జిల్లాలో భారీగా జిలెటిన్​ స్టిక్స్​ స్వాధీనం
author img

By

Published : Aug 8, 2019, 9:28 AM IST

Updated : Aug 8, 2019, 1:03 PM IST

కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న కడప పోలీసులు.. పోరుమామిళ్ల దగ్గర దాడులు చేశారు. 275 జిలెటెన్​ స్టిక్స్​, 375 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు - కాశీనాయన రహదారుల్లో చేసిన ఈ తనిఖీల్లో.. ఓ ద్విచక్రవాహనాన్ని సోదా చేయగా నిందితులు పట్టుబడ్డారు. రామ్​నాయక్​, నాగరాజు అనే వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

భారీగా జిలెటిన్​ స్టిక్స్​ స్వాధీనం

కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న కడప పోలీసులు.. పోరుమామిళ్ల దగ్గర దాడులు చేశారు. 275 జిలెటెన్​ స్టిక్స్​, 375 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు - కాశీనాయన రహదారుల్లో చేసిన ఈ తనిఖీల్లో.. ఓ ద్విచక్రవాహనాన్ని సోదా చేయగా నిందితులు పట్టుబడ్డారు. రామ్​నాయక్​, నాగరాజు అనే వ్యక్తులను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

భారీగా జిలెటిన్​ స్టిక్స్​ స్వాధీనం

ఇవీ చదవండి...

ఎర్ర చందనం స్మగ్లర్లకు 11 ఏళ్ల జైలు శిక్ష

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస చవ్వాకుల పేట గ్రామస్తులను బుధవారం అర్ధరాత్రి తహసీల్దార్ పూజ రాంబాబు ట్రాక్టర్లపై పొన్నంపేట ప్రభుత్వ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు వంశధార నది ఉదృతంగా ప్రవేశించడంతో గ్రామం ముంపు గురవుతుందని ముందు చర్యలు గా గ్రామస్తులను తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో లో మాజీ సర్పంచ్ చల్లా సింహాచలం మాజీ ఎంపిటిసి శ్రీనివాసరావుతోపాటు రెవెన్యూ అధికారులు ఉన్నారు.8008574248Body:చవ్వాకుల పేట గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలింపుConclusion:8008574248
Last Updated : Aug 8, 2019, 1:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.