ETV Bharat / state

శనగకు మద్ధతు ధర కల్పించాలంటూ రైతుల ర్యాలీ - శనగకు మద్ధతు ధర కల్పించాలని..రైతులు ర్యాలీ

కడప, కర్నూలు జిల్లాలకు చెందిన రైతులు.. శనగకు మద్ధతుగా ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా జమ్మలమడుగులో ర్యాలీ చేశారు.

farmer rally to  Peanut  Price of support
శనగకు మద్ధతు ధర కల్పించాలని..రైతులు ర్యాలీ
author img

By

Published : Jan 19, 2020, 4:17 PM IST

శనగకు మద్ధతు ధర కల్పించాలని..రైతులు ర్యాలీ

శనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం శనగ రైతులను ఆదుకోవాలంటూ ర్యాలీ నిర్వహించారు. కడప, కర్నూలు జిల్లాలకు చెందిన రైతులు భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శనగకు కనీస మద్ధతు ధర రూ.5,500 ప్రకటించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక దిగుబడి అంతా గోదాముల్లో మగ్గుతోందని వాపోయారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రైతులకు మద్ధతు తెలిపారు. ఆర్డీఓ నాగన్నకు వినతిపత్రం అందించి.. తమ సమస్య పరిష్కరించాలని కోరారు.

శనగకు మద్ధతు ధర కల్పించాలని..రైతులు ర్యాలీ

శనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం శనగ రైతులను ఆదుకోవాలంటూ ర్యాలీ నిర్వహించారు. కడప, కర్నూలు జిల్లాలకు చెందిన రైతులు భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శనగకు కనీస మద్ధతు ధర రూ.5,500 ప్రకటించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక దిగుబడి అంతా గోదాముల్లో మగ్గుతోందని వాపోయారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రైతులకు మద్ధతు తెలిపారు. ఆర్డీఓ నాగన్నకు వినతిపత్రం అందించి.. తమ సమస్య పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండి:

'పొత్తుపై లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం'

Intro:slug: AP_CDP_36_18_RAITHANNA_RYALLY_AVB_AP10039
contributor: arif, jmd
రోడ్డెక్కిన రైతన్న
( ) శనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కారు .ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం శనగ రైతుల ఆదుకోవాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం కర్నూలు, కడప జిల్లాలకు చెందిన రైతులు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో jammalamadugu లో భారీ ర్యాలీ నిర్వహించారు.. శనగ కనీస మద్దతు ధర 5 వేల ఐదు వందల రూపాయలు ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.. మూడేళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక శనగల బస్తాలు గోదాము లోనే మగ్గుతున్నాయి వాపోయారు. ఏడాది పొడవునా ఒకే ధర నిర్ణయించి దాని ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేయాలని కోరారు .స్థానిక పెద్దపసుపుల మోటు నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు రెండు జిల్లాల రైతులు ర్యాలీ నిర్వహించారు ..ఈ ర్యాలీ కి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మద్దతు తెలియజేశారు.. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ నాగన్నకు వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు
బైట్స్:
1 సహదేవ రెడ్డి రైతు సంఘం నాయకుడు
2 జనార్దన్ రెడ్డి రైతు సంఘం నాయకుడు


Body:AP_CDP_36_18_RAITHANNA_RYALLY_AVB_AP10039


Conclusion:AP_CDP_36_18_RAITHANNA_RYALLY_AVB_AP10039

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.