ETV Bharat / state

'మత సామరస్యాన్ని కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Jan 13, 2021, 5:59 PM IST

దేవాలయాల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కడప జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ అన్నారు. పలు ఆలయాల్లో వరుస చోరీలు, విగ్రహాలు, హుండీలు ఎత్తుకెళ్తున్న ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాలపై దాడులు జరగకుండా అన్ని మతాల వారు మత సామరస్యాన్ని కాపాడే విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్న అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీతో మా ప్రతినిధి ముఖాముఖి..

Revenue Assistant Commissioner Shankar Balaji
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీతో మా ప్రతినిధి ముఖాముఖి
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీతో మా ప్రతినిధి ముఖాముఖి

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీతో మా ప్రతినిధి ముఖాముఖి

ఇవీ చూడండి...

వైకాపా.. రైతు వ్యతిరేక ప్రభుత్వం: తులసిరెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.