ETV Bharat / state

అంధులు, నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ - tdp services

కడప జిల్లా కమలాపురం టౌన్​లోని అంధులకు, నిరుపేదలకు తెదేపా నాయకుడు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాదాపు 300 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు.

kadapa district
తెదేపా ఆధ్వర్యంలో అంధులకు నిత్యావసర సరకులు పంపిణి
author img

By

Published : Jun 2, 2020, 10:18 AM IST

కడప జిల్లా కమలాపురం టౌన్​లోని అంధులు, నిరుపేదలకు టీడీపీ నాయకుడు కాసిబాట్ల సాయినాధ్ శర్మ కుమారుడు మణికంఠశర్మ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు, అభాగ్యులకు తనవంతు సహాయంగా కూరగాయలు పంపిణీ చేశారు. వీరే కాకుండా మా దృష్టికి రానివారేవారున్న చెబితే సహాయం చేస్తామని మణికంఠశర్మ అన్నారు. అంతేగాక కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సలహాలు పాటించాలని భౌతిక దూరం పాటించాలని సూచించారు.

కడప జిల్లా కమలాపురం టౌన్​లోని అంధులు, నిరుపేదలకు టీడీపీ నాయకుడు కాసిబాట్ల సాయినాధ్ శర్మ కుమారుడు మణికంఠశర్మ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు, అభాగ్యులకు తనవంతు సహాయంగా కూరగాయలు పంపిణీ చేశారు. వీరే కాకుండా మా దృష్టికి రానివారేవారున్న చెబితే సహాయం చేస్తామని మణికంఠశర్మ అన్నారు. అంతేగాక కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సలహాలు పాటించాలని భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇది చదవండి మత్తు కోసం శానిటైజర్​ తాగిన తల్లి కొడుకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.