ETV Bharat / state

నవంబర్​ 2 నుంచి డాక్టర్ వైఎస్​ఆర్ కంటి వెలుగు - నవంబర్ 2న డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం వార్తలు

కడప జిల్లాలో నవంబర్ 2వ తేదీ నుంచి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది. 12 మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.

జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ
జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ
author img

By

Published : Oct 28, 2020, 10:44 PM IST

కడప జిల్లాలో నవంబర్ 2 నుంచి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేస్ - 3 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. బుధవారం స్పందన హాల్లో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.

గోపవరం, కలసపాడు, ఒంటిమిట్ట, చిన్నమండెం, ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల, మైలవరం, ప్రొద్దుటూరు, కాజీపేట, కడపలోని 49, 50, వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వచ్ఛందంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

నవంబర్​ 2 నుంచి డాక్టర్ వైఎస్​ఆర్ కంటి వెలుగు కార్యక్రమం
నవంబర్​ 2 నుంచి డాక్టర్ వైఎస్​ఆర్ కంటి వెలుగు కార్యక్రమం

ఇవీ చదవండి:

మంగంపేట నిర్వాసితులకు రెండు ప్యాకేజీలు

కడప జిల్లాలో నవంబర్ 2 నుంచి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేస్ - 3 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. బుధవారం స్పందన హాల్లో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.

గోపవరం, కలసపాడు, ఒంటిమిట్ట, చిన్నమండెం, ఓబులవారిపల్లె, ఎర్రగుంట్ల, మైలవరం, ప్రొద్దుటూరు, కాజీపేట, కడపలోని 49, 50, వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వచ్ఛందంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

నవంబర్​ 2 నుంచి డాక్టర్ వైఎస్​ఆర్ కంటి వెలుగు కార్యక్రమం
నవంబర్​ 2 నుంచి డాక్టర్ వైఎస్​ఆర్ కంటి వెలుగు కార్యక్రమం

ఇవీ చదవండి:

మంగంపేట నిర్వాసితులకు రెండు ప్యాకేజీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.