ETV Bharat / state

టైరు పగిలి డివైడర్​ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు.. - కడప జిల్లా వార్తలు

కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్​కు తరలించారు.

టైరు పగిలి డివైడర్​ను ఢీకొట్టిన కారు
author img

By

Published : Jun 28, 2020, 7:47 PM IST

కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు సమీపంలో కారు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కడప నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన నలుగురిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు సమీపంలో కారు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కడప నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన నలుగురిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : చల్లగా వాన పడుతుంటే.. హెల్తీ చిప్స్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.