ETV Bharat / state

బొమ్మ గీసి.. లాక్​డౌన్​పై చైతన్యం కలిగించి..

author img

By

Published : Apr 7, 2020, 3:48 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు కరోనాపై జనానికి అవగాహన కలిగించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.

Awareness on Lockdown with drawing at jammalamadugu in kadapa
Awareness on Lockdown with drawing at jammalamadugu in kadapa
బొమ్మగీసి.. లాక్​డౌన్​పై చైతన్యం

రోజురోజుకీ కరోనా బాధితులు పెరుగుతుండడంపై.. కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గాంధీ కూడలి వద్ద వైరస్ బొమ్మను గీసి ప్రచారం చేశారు. కరోనా వ్యాధిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను పాటించాలని కోరారు. స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బొమ్మగీసి.. లాక్​డౌన్​పై చైతన్యం

రోజురోజుకీ కరోనా బాధితులు పెరుగుతుండడంపై.. కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గాంధీ కూడలి వద్ద వైరస్ బొమ్మను గీసి ప్రచారం చేశారు. కరోనా వ్యాధిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను పాటించాలని కోరారు. స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

కరోనా లేకుంటే డ్యాన్స్‌ చేసేవాడిని: తెలంగాణ సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.