ETV Bharat / state

పులివెందులలో ఓటేసిన ప్రతిపక్షనేత జగన్ - jagan cast hid vote

ప్రతిపక్ష నాయకుడు.. వైకాపా అధ్యక్షుడు జగన్​మోహన్ రెడ్డి.. కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్
author img

By

Published : Apr 11, 2019, 8:53 AM IST

Updated : Apr 11, 2019, 9:22 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి జగన్ ఓటేశారు. తెదేపాపైనే ఐటీ దాడులు జరగడంపై స్పందించిన జగన్... ఎక్కడ నల్లధనం ఉన్నా ఐటీ దాడులు సహజమన్నారు. తమ దగ్గర నల్లధనం లేకపోవడం వల్లే దాడులు జరగడం లేదని చెప్పారు.

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి జగన్ ఓటేశారు. తెదేపాపైనే ఐటీ దాడులు జరగడంపై స్పందించిన జగన్... ఎక్కడ నల్లధనం ఉన్నా ఐటీ దాడులు సహజమన్నారు. తమ దగ్గర నల్లధనం లేకపోవడం వల్లే దాడులు జరగడం లేదని చెప్పారు.

Intro:FILENAME: AP_ONG_31_11_OTU_HAKKU_VINIYOGINCHUKUNN_TDP_ABHYRDHI_AJITARAO_AV_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని పోలింగ్ బూత్ 29 లో యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి బుదాల అజితరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Body:kit nom 749


Conclusion:9390663594
Last Updated : Apr 11, 2019, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.