ETV Bharat / state

రోడ్డు ప్రమాదం... విశ్రాంత ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో ఆదాయ పన్నుశాఖ విశ్రాంత అధికారి మృతి చెందారు. కడప నుంచి రాజంపేట వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

author img

By

Published : Apr 22, 2019, 7:30 PM IST

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి
రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి

కడప జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఆదాయ పన్నుశాఖ అధికారి కృష్ణమూర్తి మృతి చెందారు. కడప నుంచి రాజంపేట వైపు కృష్ణమూర్తి తన కారులో వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఇరుక్కుపోయిన కృష్ణమూర్తిని అతికష్టం మీద బయటికి తీసిన స్థానికులు కడప రిమ్స్ కు తరలించారు. కృష్ణమూర్తి చికిత్స పొందుతూ మరణించారు.

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి

కడప జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఆదాయ పన్నుశాఖ అధికారి కృష్ణమూర్తి మృతి చెందారు. కడప నుంచి రాజంపేట వైపు కృష్ణమూర్తి తన కారులో వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఇరుక్కుపోయిన కృష్ణమూర్తిని అతికష్టం మీద బయటికి తీసిన స్థానికులు కడప రిమ్స్ కు తరలించారు. కృష్ణమూర్తి చికిత్స పొందుతూ మరణించారు.

ఇవీ చదవండి

రైలు కిందపడి కడప జిల్లా కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య

Mumbai, Apr 22 (ANI): A massive fire broke out at Crawford Market in Mumbai on Monday. Four fire tenders have reached at the spot. Crawford Market is a super shopping complex and a 4 storey building. The complex has leather goods, toys and cosmetic item shops. Fire fighting operation is underway.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.