ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు ఒకటిన జెరూసలెం పర్యటనకు వెళ్లనున్నారు. 5న అమరావతికి తిరిగి వస్తారు. ఈ నెల 30న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అదేరోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళతారు. మరుసటి రోజు ఆయన జెరూసలెం పర్యటన ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 15న తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లి 24న తిరిగి వస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ ప్రవాసాంధ్రులతో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. 17న డల్లాస్లోని కె బెయిలీ హాచిసన్ కన్వెన్షన్ సెంటర్లో "తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా" వారి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కార్యక్రమంలో పాల్గొంటారు.
1న కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన - andhrapradesh Chief Minister's overseas trip as a family on august 1st
అసెంబ్లీ సమావేశాలతో బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి జగన్... ఒకటిన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా వెళ్లి... 5న తిరిగి అమరావతికి వస్తారు.
![1న కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3927775-1059-3927775-1563925316419.jpg?imwidth=3840)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు ఒకటిన జెరూసలెం పర్యటనకు వెళ్లనున్నారు. 5న అమరావతికి తిరిగి వస్తారు. ఈ నెల 30న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అదేరోజు సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళతారు. మరుసటి రోజు ఆయన జెరూసలెం పర్యటన ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 15న తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లి 24న తిరిగి వస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ ప్రవాసాంధ్రులతో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. 17న డల్లాస్లోని కె బెయిలీ హాచిసన్ కన్వెన్షన్ సెంటర్లో "తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా" వారి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కార్యక్రమంలో పాల్గొంటారు.
Bengaluru, July 23 (ANI): Karnataka Governor Vajubhai Vala accepted HD Kumaraswamy's resignation in Bengaluru today. Earlier, HD Kumaraswamy submitted his resignation to Vajubhai Vala at the Raj Bhavan. The Congress-JD (S) government failed the floor test in Karnataka Assembly where the ruling coalition got only 99 votes against 105 of Bharatiya Janata Party (BJP) in the 224-member house.
TAGGED:
ys jaganmohan reddy