ETV Bharat / state

రైల్వే కోడూరులోని నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి బందోబస్తు

author img

By

Published : Mar 12, 2020, 1:17 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఉద్రిక్తతల నడుమ ఎంపీటీసీ, జడ్​పీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రాంతంలో ఘర్షణలకు తావివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు గుమిగూడకుండా ఉండేందుకు మండల పరిషత్ కార్యాలయం దగ్గర చెక్ పోస్టులు పెట్టారు.

kadapa district
security for the nomination scrutiny area in kadapa

.

నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి భారీ బందోబస్తు

ఇదీ చూడండీ: పోలీసుల సాక్షిగా... ప్రత్యర్థులపై దాడులు

.

నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి భారీ బందోబస్తు

ఇదీ చూడండీ: పోలీసుల సాక్షిగా... ప్రత్యర్థులపై దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.