ETV Bharat / state

ప్రొద్దుటూరులో జాతీయ స్థాయి విలువిద్య పోటీలు - కడప జిల్లాలో 65వ జాతీయ స్థాయి విలువిద్య పోటీలు

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్​ఆర్ఐటి కళాశాలలో... 65వ జాతీయ స్థాయి విలు విద్య పోటీలు జరిగాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ పోటీలను ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

పోటీలలో పాల్గొన్న విద్యార్థులు
author img

By

Published : Nov 24, 2019, 10:58 PM IST

ప్రొద్దుటూరులో జాతీయ స్థాయి విలువిద్య పోటీలు

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్ఆర్ఐటి కళాశాలలో... 65వ జాతీయ స్థాయి విలువిద్య పోటీలు జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. 30 రాష్ట్రాల నుంచి 570 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఏపీ క్రీడాకారులు పలు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ... జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని... అందుకోసం బడ్జెట్ కేటాయింపులు చేశామని వివరించారు.

ఇదీ చదవండి: లోకానికి సెలవు... అవయవాలు దానం చేయాలంటూ సూసైడ్​ నోట్​

ప్రొద్దుటూరులో జాతీయ స్థాయి విలువిద్య పోటీలు

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్ఆర్ఐటి కళాశాలలో... 65వ జాతీయ స్థాయి విలువిద్య పోటీలు జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. 30 రాష్ట్రాల నుంచి 570 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఏపీ క్రీడాకారులు పలు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ... జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని... అందుకోసం బడ్జెట్ కేటాయింపులు చేశామని వివరించారు.

ఇదీ చదవండి: లోకానికి సెలవు... అవయవాలు దానం చేయాలంటూ సూసైడ్​ నోట్​

Intro:Body:

ap-cdp-41-24-jateya-archari-potelu-avb-ap10041_24112019212916_2411f


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.