ETV Bharat / state

పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5 గేట్ల నుంచి నీరు విడుదల

పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు.

author img

By

Published : Nov 9, 2019, 6:08 PM IST

గేట్ల నుంచి నీటి విడుదల
పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5గేట్ల నుంచి నీరు విడుదల

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని అధికారులు కుడికాల్వ ద్వారా విడుదల చేశారు. మధ్యాహ్నం పంప్ హౌస్​లో పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరిలో వస్తోన్న ప్రవాహాన్ని బట్టి మరిన్ని పంపులు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5గేట్ల నుంచి నీరు విడుదల

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని అధికారులు కుడికాల్వ ద్వారా విడుదల చేశారు. మధ్యాహ్నం పంప్ హౌస్​లో పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరిలో వస్తోన్న ప్రవాహాన్ని బట్టి మరిన్ని పంపులు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి:

కాలువల్లో సమృద్ధిగా నీరు... ఎండుతున్న పంట పొలాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.