ETV Bharat / state

బైక్​ పక్కనపెట్టి కూరగాయలు కొందామని వెళ్లాడు...తిరిగొచ్చేసరికి..

కూరగాయలు కొనడానికి వచ్చిన వీఆర్​ఓ..బైక్​ను పక్కకు నిలిపాడు. అంతకుముందు బ్యాంకు నుంచి తెచ్చిన రూ.4.2 లక్షలు బైక్​లో ఉంచాడు. కాగా వీఆర్​ఓ కూరగాయలు కొంటుండగా బైక్​లో ఉన్న మొత్తం డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారు.

author img

By

Published : Oct 7, 2021, 3:41 PM IST

stole
దొంగతనం

వీఆర్​ఓ కూరగాయలు కొనుగోలు చేద్దామని బైక్ పక్కన​పెట్టి మార్కెట్​ వెళ్లాడు. అయితే ఇది గమనించిన దొంగలు బైక్​లో ఉంచిన బ్యాగ్​ కొట్టేశారు. ఆ బ్యాగ్​లో రూ.4.2 లక్షలు ఉన్నాయని బాధితుడు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో జరిగింది.

పెనుమంట్ర వీఆర్​ఓగా పని చేస్తున్న విస్సాకోడేరు వాసి రాజు.. ఎస్​బీఐ నుంచి రూ.4.2 లక్షలు రుణం తీసుకున్నాడు. అప్పు తీర్చుదామని డబ్బులు తీసుకుని.. బైక్​లో పెట్టి ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో కూరగాయలు కొందామని బ్యాగ్​ను బైక్​లోనే ఉంచి వెళ్లాడు. ఈలోపు దొంగలు ఆ డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

వీఆర్​ఓ కూరగాయలు కొనుగోలు చేద్దామని బైక్ పక్కన​పెట్టి మార్కెట్​ వెళ్లాడు. అయితే ఇది గమనించిన దొంగలు బైక్​లో ఉంచిన బ్యాగ్​ కొట్టేశారు. ఆ బ్యాగ్​లో రూ.4.2 లక్షలు ఉన్నాయని బాధితుడు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో జరిగింది.

పెనుమంట్ర వీఆర్​ఓగా పని చేస్తున్న విస్సాకోడేరు వాసి రాజు.. ఎస్​బీఐ నుంచి రూ.4.2 లక్షలు రుణం తీసుకున్నాడు. అప్పు తీర్చుదామని డబ్బులు తీసుకుని.. బైక్​లో పెట్టి ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో కూరగాయలు కొందామని బ్యాగ్​ను బైక్​లోనే ఉంచి వెళ్లాడు. ఈలోపు దొంగలు ఆ డబ్బులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

ఇదీ చదవండి: GUTKA CAUGHT: అక్రమంగా తరలిస్తున్న గుట్కా, మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.