ETV Bharat / state

ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లు సీజ్ - JANGAREDDIGUDEME CI Nageswara Nayak

జంగారెడ్డిగూడెం మండలంలో ఎర్రకాలువ జలాశయం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

west godavari district
ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లు సీజ్
author img

By

Published : May 7, 2020, 6:15 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్రకాలువ జలాశయం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్రకాలువ జలాశయం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ తెలిపారు.

ఇది చదవండి విశాఖ ఘటన తీవ్రంగా కలచివేసింది: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.