ETV Bharat / state

గుట్కా స్థావరాలపై దాడులు..23 వేల ప్యాకెట్లు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో నిషేదిత గుట్కా నిల్వ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 1.25 లక్షలు విలువ చేసే 23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Aug 3, 2019, 8:57 PM IST

23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం వాదలకుంటలో గుట్కా నిల్వ ఉంచిన స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 1.25 లక్షలు విలువ చేసే 23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గోపాలపురం ఎస్సై మాట్లాడుతూ... అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిషేదిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం వాదలకుంటలో గుట్కా నిల్వ ఉంచిన స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 1.25 లక్షలు విలువ చేసే 23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గోపాలపురం ఎస్సై మాట్లాడుతూ... అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిషేదిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

ఇదీచదవండి

30 బస్తాల గుట్కా ప్యాకెట్లు పట్టివేత

Intro:వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం


Body:నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి లోని శివాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో లో గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ, రుద్రాభిషేకం లాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో జరిగిన పార్వతీ పరమేశ్వర కల్యాణాన్ని తిలకించేందుకు ఉదయగిరి తో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అలాగే రాత్రికి దేవతామూర్తుల గ్రామోత్సవాన్ని నిర్వహించారు.


Conclusion:వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.