ETV Bharat / state

గోస్తాని కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహాం లభ్యం - west godavari district canal missing boy

తణుకు పెద్దవంతెన కాలువలో నిన్న గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. స్నేహితులతో పాటు ఈత కొట్టేందుకు ఇరగవరం కాలనీకి చెందిన ధనరాజు, కాలువలోకి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

గోస్తాని కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహాం లభ్యం..
author img

By

Published : Sep 15, 2019, 4:51 PM IST

కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహాం లభ్యం..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. తణుకు పెద్ద వంతెన వద్ద స్నేహితులతో పాటు స్నానానికి దిగి, ఇరగవరం కాలనీకి చెందిన ధనరాజు గల్లంతయ్యాడు. యువకుడి కోసం నిన్నటి నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెతుకుతున్నారు. చివరికి పడిన చోటు నుంచి అర కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీచూడండిగోస్తాని కాలువలో యువకుడు గల్లంతు

కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహాం లభ్యం..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. తణుకు పెద్ద వంతెన వద్ద స్నేహితులతో పాటు స్నానానికి దిగి, ఇరగవరం కాలనీకి చెందిన ధనరాజు గల్లంతయ్యాడు. యువకుడి కోసం నిన్నటి నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెతుకుతున్నారు. చివరికి పడిన చోటు నుంచి అర కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీచూడండిగోస్తాని కాలువలో యువకుడు గల్లంతు

Intro:Ap_vsp_46_14_andatwa_nivarana_dinam_ab_AP10077_k.Bhanojirao_8008573722
గమనిక నేడు అందత్వ నివారణ దినం
ఇప్పుడు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా దృష్టిలోపం అన్నది ప్రధాన సమస్యగా మారింది మన శరీరంలోని అన్ని అవయవాల కంటే కన్ను చాలా ప్రధానమైంది కంట్లో నలుసు పడితే అల్లాడి పోతా ము. మరి అలాంటి కంటికి వ్యాధులు, దృష్టి లోపం వస్తే ఉహించు కోడానికే కష్టంగా ఉంటుంది కంటి వ్యాధులను సకాలంలో గుర్తిస్తే నివారించవచ్చని దృష్టిలోపం కూడా ముందు కొనుక్కుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే లోకాన్ని ఆనందంగా చూడవచ్చని వైద్యులు చెబుతున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో కంటి విభాగం ఏర్పాటు చేసి అవసరమైనవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు నేడు అంధత్వ నివారణ దినం లో భాగంగా ఈటీవీ భారత్ అందిస్తున్న కథనం


Body:1976లో ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ అంధత్వ నివారణ ( ఎన్ పీ సీ బీ) యూనిట్ను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య శిబిరాలు నిర్వహించి కంటి పరీక్ష చేయడంతో పాటు అర్హులైన వారికి శస్త్రచికిత్స చేసే లాగా ఏర్పాట్లు చేశారు . ఈ కార్యక్రమం చాలా మందికి ఉపయోగపడింది గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు కంటి చూపు పూర్తిగా మందగించే వరకు చికిత్స చేయించుకోవడం వల్ల కంటి చూపు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారు ఉండే చోటుకి వైద్యశిబిరాలు నిర్వహించి కంటి పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్స లు చేస్తున్నారు. చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సేవలను అందిస్తున్నారు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిగా ఈ ఐ కేంద్రలను విశాఖ జిల్లా లోని అగనంపూడి చోడవరం పెందుర్తి, భీమిలి, నక్కపల్లి, కే కోటపాడు పాడేరు అరకు ఎలమంచిలి ఏర్పాటు చేశారు ఇక్కడ కంటి పరీక్షలు చేయడానికి ఆధునిక పరికరాలను సమకూర్చారు అనంతరం అవసరమైతే విశాఖపట్నం అనకాపల్లి నర్సీపట్నం ఆసుపత్రుల్లో చేస్తున్నారు. ఇలా కంటి పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది సకాలంలో పరీక్ష చేయించుకొని సకాలంలో వ్యాధిని గుర్తించి నివరించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కంటికి వచ్చే వ్యాధులు చాలావరకు నివారించే వే ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు తప్ప మిగిలిన వాటిని నివారించడానికి ఆధునిక పరికరాలు నేడు అందుబాటులోకి వచ్చాయి


Conclusion:బైట్1 డాక్టర్ జె. నర్సింగరావు, కంటి విభాగం సివిల్ సర్జన్ అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.