పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని వీరిశెట్టిగూడెంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగరాజు(38) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించేందుకు దుండగులు ప్రయత్నించారు. ద్విచక్రవాహనం, మృతదేహన్ని రోడ్డు పక్కన పడేశారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగిందని మృతుడి బంధువులు చెబుతున్నారు. నాగరాజు మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Murder: పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా? - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు
![Murder: పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా? పశ్చిమగోదావరి జిల్లా వీరిశెట్టిగూడెంలో వ్యక్తి హత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13120449-425-13120449-1632144945194.jpg?imwidth=3840)
పశ్చిమగోదావరి జిల్లా వీరిశెట్టిగూడెంలో వ్యక్తి హత్య
18:50 September 20
Tpg_Kamavarapukota_Murder_Breaking
18:50 September 20
Tpg_Kamavarapukota_Murder_Breaking
పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని వీరిశెట్టిగూడెంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగరాజు(38) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించేందుకు దుండగులు ప్రయత్నించారు. ద్విచక్రవాహనం, మృతదేహన్ని రోడ్డు పక్కన పడేశారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగిందని మృతుడి బంధువులు చెబుతున్నారు. నాగరాజు మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: GRMB: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ
Last Updated : Sep 20, 2021, 7:10 PM IST