ETV Bharat / state

30 బస్తాల గుట్కా ప్యాకెట్లు పట్టివేత

author img

By

Published : Jul 16, 2019, 5:01 PM IST

అధికారులెన్ని చర్యలు చేపట్టినా... గుట్కా మాత్రం మార్కెట్​లో దొరుకుతూనే ఉంది. బస్తాల కొద్దీ గుట్కా తనిఖీల్లో చిక్కుతోంది. దొమ్మేరులో 30 బస్తాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొమ్మేరులో 30 బస్తాల గుట్కా పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో 30 బస్తాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ... సుమారు 9 లక్షల రూపాయలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. పట్టణ సీఐ ఎంవీవీస్ ​మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దొమ్మేరులో 30 బస్తాల గుట్కా పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో 30 బస్తాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ... సుమారు 9 లక్షల రూపాయలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. పట్టణ సీఐ ఎంవీవీస్ ​మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దొమ్మేరులో 30 బస్తాల గుట్కా పట్టివేత

ఇదీ చదవండి... గూడెంలో అక్రమ కట్టడాల కూల్చివేత

Intro:ఇది యాదృచ్ఛికం లేదా దైవ సంకల్పం అనేది అనే ఈ సాంప్రదాయం విజయనగరం జిల్లా గరివిడి మండలం లోగల బొండపల్లి గ్రామంలో జరిగింది
వివరాల్లోకి వెళితే
పూర్వం నుండి బొండపల్లి బుర్ర కొండపైన న వెలసిన నంగి డి అమ్మకు కు వరద పాస కం పోయడం అనేది పూర్వం నుండి వస్తున్న ఆచారం
అదేవిధంగా పోసిన రోజు వర్షం అనేది తప్పనిసరిగా కురుస్తుందని నమ్మకంతో ఇక్కడ ప్రజలు అలా చేస్తారు వర్షం కూడా కురవడం జరుగుతోంది
ఈ ఆ దృశ్యాన్ని ప్రజలకు తెలియ పరచడం కోసం ఈటీవీ భారత్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఆద్యంతం వరకు వుండి వర్షం పడుతుందని రుజువు చేశారు


Body:అసలు ఈ నంగి డా అమ్మ ఇక్కడ ఎలా వెలసింది అని వివరాల్లోకి వెళితే
మనం సేకరించిన వివరాల ప్రకారం
అ కొండకు ఇద్దరు మహిళలు చీపురు లు రు కోయడం కోసం raga
అంతలో ఉరుములు మెరుపులతో వర్షం పడుతూ ఉండగా అందులో ఓ మహిళ ఊర్లో వస్తూ ఉండగా గా
వర్షం నీరు ఉధృతంగా ప్రవహించే గడ్డ లో పడి నీటి ప్రవాహంలో
బొండపల్లి ఊర్లోకి ఎర్ర గుండానికి వచ్చే గడ్డలో
ఓ మామిడి చెట్టు దగ్గర శవం ఉండిపోయింది ఈ మామిడి చెట్టుకి దెయ్యాల మామిడి చెట్టు
అనే పేరు కూడా అప్పటి నుండే వచ్చింది
ప్రస్తుతమైతే ఈ మామిడి చెట్టు లేదు

అయితే రెండో మహిళ వర్షానికి అక్కడే ఉన్న చాపరాయి దగ్గర వర్షానికి తడవకుండా ఉంటూ తన మనసులో లో నేను రాయిని అయితే బాగుండు అని అనుకున్నది అంతలో మారింది
అయితే తే ఆ మహిళ గురించి అంతగా అక్కడ శిలా ప్రతిమ రూపంలో విగ్రహం కనిపించింది
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం బొండ పల్లి గ్రామ ప్రజలు ప్రతి ఇంటి నుండి బియ్యం గాజు పూ స సేకరించి గ్రామ పెద్దలu
చాకలి ,మంగళ ,మరియు ఊరు బారికాలు, తో కలిసి వెళ్లి కొండపైన వంట చేసి వారితో తీసుకెళ్లిన గాజు పూస పసుపు కుంకుమ కొబ్బరి పాలతో పూజ చేసి
వేడివేడి పరమాన్నం ఆ విగ్రహం పైన పోసి పూజిస్తారు రు రు ఆ రోజు తప్పనిసరిగా వర్షం కురుస్తుంది


Conclusion:అలాగే ఈ సంవత్సరం ఆషాడ మాసం లో ఈ రోజు
నంగిడి అమ్మకు
ఈరోజు కూడా వరద పాస కం పోయడం జరిగింది అయితే ఈ రోజు కూడా బో 0డపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది
ఇది యాదృచ్ఛికం అనుకోవాలో, దైవ సంకల్పం అనుకోవాలో లే దా
గ్రామస్తుల నమ్మకం అనుకోవాలి అనేది తెలియడం లేదు
ఏదేమైనా ప్రజలకు మంచి జరగాలనే ఆచారం ఏదైనా అనేది చాలా మంచిది

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.