ETV Bharat / state

వేల్పూరులో పేదలకు కూరగాయలు పంపిణీ

author img

By

Published : Apr 26, 2020, 9:59 AM IST

Updated : Apr 26, 2020, 11:30 AM IST

వేల్పూరు గ్రామంలోని పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూరగాయలను అందించారు. కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు తన వంతుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ex mla radhakrishna distributed vegetables to poor in velpuru village
పేదలకు నిత్యావసరాలు అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 150 రూపాయల విలువైన సంచిని ప్రతి కుటుంబానికి అందజేశారు. గ్రామంలోని సుమారు 2,500 కుటుంబాలకు పంపిణీ చేశారు. ప్రస్తుత సమయంలో పేదవారిని ఆదుకునేందుకు తనవంతు సాయంగా ఈ కార్యక్రమం చేసినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారు.

ex mla radhakrishna distributed vegetables to poor in velpuru village
పేదలకు నిత్యావసరాలు అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తరఫు ప్రతినిధి

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 150 రూపాయల విలువైన సంచిని ప్రతి కుటుంబానికి అందజేశారు. గ్రామంలోని సుమారు 2,500 కుటుంబాలకు పంపిణీ చేశారు. ప్రస్తుత సమయంలో పేదవారిని ఆదుకునేందుకు తనవంతు సాయంగా ఈ కార్యక్రమం చేసినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారు.

ex mla radhakrishna distributed vegetables to poor in velpuru village
పేదలకు నిత్యావసరాలు అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తరఫు ప్రతినిధి

ఇదీ చదవండి :

లాక్​డౌన్​ వేళ.. పేదలకు అసరాగా

Last Updated : Apr 26, 2020, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.