ETV Bharat / state

భీమవరంలో శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు - corona virus effect in bheemavaram

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసే టన్నెల్​ను ఏర్పాటు చేశారు.

Establishment of Sanitization Tunnel in Bhimavaram
భీమవరంలో శానిటైజేషన్ టన్నెల్ ఏర్పాటు
author img

By

Published : Apr 5, 2020, 4:58 PM IST

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రైతు బజారులో శానిటైజేషన్ కోసం అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసే టన్నెల్ ను ఏర్పాటు చేశారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు రైతు బజారు వచ్చే ప్రజలు ఈ టన్నెల్ లోపలికి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. మిశ్రమ ద్రావణాన్ని పిచికారి చేయడం వల్ల లోపలికి వెళ్లి వచ్చే వారికి వైరస్ ప్రభావం ఉండే అవకాశం ఉండదని నిర్వాహకులు అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రైతు బజారులో శానిటైజేషన్ కోసం అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసే టన్నెల్ ను ఏర్పాటు చేశారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు రైతు బజారు వచ్చే ప్రజలు ఈ టన్నెల్ లోపలికి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. మిశ్రమ ద్రావణాన్ని పిచికారి చేయడం వల్ల లోపలికి వెళ్లి వచ్చే వారికి వైరస్ ప్రభావం ఉండే అవకాశం ఉండదని నిర్వాహకులు అన్నారు.

ఇదీ చదవండి.

దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు @ 472

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.