ETV Bharat / state

దాతృత్వం.. మానవత్వం - పెదవేగిలో నిత్యావసర సరుకుల పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా నిత్యావసర సరుకులు కొనుక్కోలేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన సహాయం చేస్తున్నారు.

due to lockdown Distributing essential commodities to the poor at pedavegi in west godavari district
due to lockdown Distributing essential commodities to the poor at pedavegi in west godavari district
author img

By

Published : Apr 10, 2020, 6:05 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం తల్లగోకవరంలో తెదేపా నాయకుడు నెక్కలపూడి రామచంద్రరావు తన వంతు సహాయం చేశారు. లాక్​డౌన్​ కారణంగా నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న 700 పేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీలు కూరగాయలు, 5 గుడ్లు చొప్పున అందచేశారు.

ఇదీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం తల్లగోకవరంలో తెదేపా నాయకుడు నెక్కలపూడి రామచంద్రరావు తన వంతు సహాయం చేశారు. లాక్​డౌన్​ కారణంగా నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న 700 పేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీలు కూరగాయలు, 5 గుడ్లు చొప్పున అందచేశారు.

ఇదీ చదవండి:

పేదలకు నేతలు, దాతల ఆపన్నహస్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.