ETV Bharat / state

శునకాన్ని చంపిన వీడియో వైరల్

author img

By

Published : May 29, 2020, 7:19 AM IST

Updated : May 29, 2020, 8:34 AM IST

అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ ఓ మూగజీవి ప్రాణాలు తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు శునకం దారుణంగా హత్యకు గురైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఒళ్లుగగుర్పొడిచేలా జరిగిన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నంలో జరిగింది.

dog-killed-by-a-man-in-kaleepatnam-west-godavari-district
శునకం దారుణ హత్య.. వీడియో వైరల్

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన బాలం శ్రీను, జయరాజు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంత కాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. తాజాగా జరిగిన ఘర్షణలో శ్రీను.. జయరాజు పెంచుకుంటున్న శునకాన్ని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై జయరాజు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

శునకం దారుణ హత్య.. వీడియో వైరల్

ఇదీచదవండి.

'కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం'

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన బాలం శ్రీను, జయరాజు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంత కాలంగా సరిహద్దు వివాదం నడుస్తోంది. తాజాగా జరిగిన ఘర్షణలో శ్రీను.. జయరాజు పెంచుకుంటున్న శునకాన్ని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై జయరాజు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

శునకం దారుణ హత్య.. వీడియో వైరల్

ఇదీచదవండి.

'కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం'

Last Updated : May 29, 2020, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.