ETV Bharat / state

28న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్

author img

By

Published : Feb 25, 2020, 8:32 PM IST

ఈ నెల 28వ తేదీన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించనున్నారు. సీఎం పర్యటనపై ప్రాజెక్టు ఇంజినీరింగ్, పునరావాస, పరిహార ప్యాకేజీ అధికారులతో జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పురోగతి, పునరావాస ప్యాకేజీలో ప్రగతి తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు.

cm jagan polavaram tour
cm jagan polavaram tour
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.