ETV Bharat / state

రామతీర్థానికి విజయసాయి.. మండిపడ్డ భాజపా నేతలు

author img

By

Published : Jan 2, 2021, 1:31 PM IST

విజయనగరం జిల్లా రామతీర్థాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సందర్శించారు. రాముడి విగ్రహ శిరస్సు ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు.

ycp mp vijayasai reddy reached to ramathertham at vizianagaram
రామతీర్థానికి చేరుకున్న విజయసాయిరెడ్డి
రామతీర్థానికి చేరుకున్న విజయసాయిరెడ్డి

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర వైకాపా నేతలు కలిసి రామతీర్థం బోడికొండకు చేరుకున్నారు. రాముడి విగ్రహ శిరస్సు ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని విజయసాయిరెడ్డి పరిశీలిస్తున్నారు. వైకాపా నేతలను బోడికొండపైకి అనుమతించిన పోలీసులపై.. భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామతీర్థానికి చేరుకున్న విజయసాయిరెడ్డి

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇతర వైకాపా నేతలు కలిసి రామతీర్థం బోడికొండకు చేరుకున్నారు. రాముడి విగ్రహ శిరస్సు ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని విజయసాయిరెడ్డి పరిశీలిస్తున్నారు. వైకాపా నేతలను బోడికొండపైకి అనుమతించిన పోలీసులపై.. భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రామతీర్థంలో నేతల పర్యటన.. భారీగా మోహరించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.