ETV Bharat / state

భోగాపురం జాతీయ రహదారిపై ప్రమాదం... ఒకరు మృతి - road accident in vizainagaram

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

భోగాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి
భోగాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి
author img

By

Published : Sep 15, 2020, 11:51 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో.. జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వలస వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

రామచంద్ర పేట గ్రామానికి చెందిన మూడసర్ల ఎల్లయ్య(35) మృతి చెందగా అప్పన్న ,కొత్తయ్య, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో.. జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వలస వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

రామచంద్ర పేట గ్రామానికి చెందిన మూడసర్ల ఎల్లయ్య(35) మృతి చెందగా అప్పన్న ,కొత్తయ్య, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.